దేశంలోని పలు పార్లమెంటు నియోజక వర్గాలకు 4వ దశ ఎన్నికలు జరిగాయి. ఈ దశలో ముంబయిలో పరిధిలో ఉన్న పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ముంబయిలో పలువురు ఫిల్మ్ స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కొందరు బాలీవుడ్ స్టార్స్ మాత్రం పోలింగ్ బూత్ వద్ద కనిపించలేదు. కొందరికి ఇండియాలో అసలు ఓటే లేదు. ఇండియాలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న పలువరు బాలీవుడ్ స్టార్స్ కు విదేశీ పౌరసత్వం ఉన్న కారణంగా ఇక్కడ ఓటే లేదు. వారిలో ముఖ్యుడు అక్షయ్ కుమార్. అవును బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ తన సినిమాలతో సమాజంలో మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
పలు సందేశాత్మక చిత్రాలు చేసి ఇతర హీరోలకు సైతం ఆదర్శంగా నిలిచిన అక్షయ్ కుమార్ నేడు ఓటు వేయలేక పోయాడు. కారణం అక్షయ్ కుమార్ కెనడా పాస్ పోర్ట్ తో ఇండియాలో ఉంటున్నాడు. ఆ కారణంగానే ఇండియాలో అక్షయ్ కి ఓటు హక్కు లేదు. అక్కడ పౌరసత్వం రద్దు చేసుకుని ఇండియాలో అక్షయ్ కుమార్ శాస్వత పౌరసత్వం తీసుకోవచ్చు. కాని అక్షయ్ అలా మాత్రం చేయడం లేదు. ఇక బాలీవుడ్ కు చెందిన ఇంకా పలువురు స్టార్ అయిన కత్రీనా కైఫ్ ఆలియా భట్ సన్నీలియోన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు కూడా ఇండియాలో ఓటు హక్కును కలిగి లేరు.
పలు సందేశాత్మక చిత్రాలు చేసి ఇతర హీరోలకు సైతం ఆదర్శంగా నిలిచిన అక్షయ్ కుమార్ నేడు ఓటు వేయలేక పోయాడు. కారణం అక్షయ్ కుమార్ కెనడా పాస్ పోర్ట్ తో ఇండియాలో ఉంటున్నాడు. ఆ కారణంగానే ఇండియాలో అక్షయ్ కి ఓటు హక్కు లేదు. అక్కడ పౌరసత్వం రద్దు చేసుకుని ఇండియాలో అక్షయ్ కుమార్ శాస్వత పౌరసత్వం తీసుకోవచ్చు. కాని అక్షయ్ అలా మాత్రం చేయడం లేదు. ఇక బాలీవుడ్ కు చెందిన ఇంకా పలువురు స్టార్ అయిన కత్రీనా కైఫ్ ఆలియా భట్ సన్నీలియోన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు కూడా ఇండియాలో ఓటు హక్కును కలిగి లేరు.